ఆంధ్రప్రదేశ్
ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ప్రతినిధుల ఆమోదం…

ఏపీ టుడే న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్:
మంత్రాలయం బ్రిడ్జి కం రిజర్వాయర్ కు లైన్ క్లియర్…..
ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ప్రతినిధుల ఆమోదం…
మంత్రాలయం ప్రజలకు సాగునీరు అందించడమే లక్ష్యం… మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ రాఘవేందర్ రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకను అనుసంధానం చేయడానికి కర్ణాటకలోని కుంబులునూరు, చిగిలిపర్వి మధ్యన తుంగభద్ర నది పై మంత్రాలయం చేరుకోవడానికి ఏర్పాటు చేసే బ్రిడ్జ్ కం రిజర్వాయర్ ను మరియు ఆంధ్రప్రదేశ్ లోని మంత్రాలయం నుండి పంచముఖికు వెళ్లే మార్గం కూడా సులువుగా రాకపోకల కొరకు, రెండు రాష్ట్రాల సంబంధిత ఇరిగేషన్ అధికారులతో కర్నూల్ జిల్లా R&B గెస్ట్ హౌస్ నందు చర్చలు జరిపిన కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్ బోసరాజు,రాయచుర్ ఎంపీ కుమార్ నాయక్,కర్నూల్ ఎంపీ పంచాలింగల నాగరాజు, మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి మరియు కర్నూల్ ,రాయచుర్ జిల్లాల ఇరిగేషన్ అధికారులు…… సమావేశం అనంతరం మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ….. కట్టబోతున్న రిజర్వాయర్ నుండి వీలైనంత ఎక్కువగా సాగునీరు మన మంత్రాలయం రైతుల కోసం ఇవ్వవలసిందిగా ఇరిగేషన్ మంత్రిని కోరడం జరిగిందన్నారు.దానికి మినిస్టర్ బోసరాజు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మరియు ఇరిగేషన్ మంత్రిల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత తొందరగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని రాఘవేంద్ర రెడ్డి హామీ ఇచ్చారు.మరియు మంత్రాలయం నియోజకవర్గ కరువును,వలసలను తగ్గించడానికి ప్రజలకు త్రాగు మరియు సాగునీరు అందించే విధంగా రిజర్వాయర్ నుండి కాలువలను స్పష్టంగా డిసైన్ చేయాలనీ కర్నూల్ జిల్లా ఇరిగేషన్ అధికారులను మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి కోరారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక