ఆంధ్రప్రదేశ్
శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలలో ఆకట్టుకునేలా కళాబృందాల ప్రదర్శన – 15 రాష్ట్రాల్లో నుండి కళాబృందాలు
తిరుపతి జిల్లా తిరుమల, 2024 సెప్టెంబరు 12
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో స్వామివారి వాహన సేవలలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నుండి కళాబృందాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు వాహన సేవలు వీక్షిస్తున్నప్పుడు వారికి రెండు ప్రధాన అంశాలు కనిపిస్తుంటాయి. శ్రీవారు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తూ కనిపిస్తారు. రెండవది ఆ స్వామి వాహనం ముందు ఉన్నటువంటి భక్త బృందము, కళా బృందాల ప్రదర్శనలు కన్నులవిందుగా ఉంటాయి.
ప్రాచీన కాలం నుంచి స్వామివారి వాహన సేవల ముందు సంకీర్తనలు, కోలాటాలు, నృత్యాలు చేస్తూ వస్తున్నారు. దేవదేవుని వైభవాన్ని మరింతగా చాటి చెప్పాలనే ఉద్దేశ్యంతో బ్రహ్మోత్సవాలలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ద్వారా అత్యద్భుతమైన కళా ప్రదర్శనలను ఏర్పాట
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87482