ఆంధ్రప్రదేశ్
టెలికాం సలహా కమిటీ సభ్యుల నియామకం

సయ్యద్.ఇక్బాల్ హుస్సేన్.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ధన్యవాదములు తెలిపిన నూతన సభ్యులు .
పాణ్యం చిట్టిబోయిన శ్రీనివాస యాదవ్
నూనెపల్లె పెరుమాళ్ళ విజయకుమార్
పాములపాడు కురువ రమేష్
నంద్యాల పార్లమెంట్ పరిధిలో ని బి ఎస్ ఎన్ ఎల్ ( టెలికామ్) సలహా కమిటీ సభ్యులుగా పాములపాడు కురువ రమేష్, పాణ్యం చిట్టిబోయిన శ్రీనివాస యాదవ్, కల్లూరు మధు, ఆత్మకూరు గౌస్ లాజం, నూనెపల్లె పెరుమాళ్ళ విజయకుమార్ లను నియమించారు. బి ఎస్ ఎన్ ఎల్ ( టెలికామ్ సంస్థ) కు ఐదు మంది సభ్యులను నియమించేందుకు సహకరించిన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి కి నూతనంగా నియమించిన టెలికామ్ సభ్యులు ధన్యవాదములు తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక