ఆంధ్రప్రదేశ్
చిన్నారులతో కలిసి మిలాద్ ఉన్ నబీ ర్యాలీలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్. ఎన్ఎండి ఫిరోజ్ ను ఘన స్వాగతం పలికిన మంజు పీర్ దర్గా కమిటీ .

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల పట్టణం నందు మంజుపీర్ దర్గా
వారు ఏర్పాటుచేసిన ర్యాలీ నందు పాల్గొన్న నంద్యాల జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మరియు దర్గా పెద్దలు ర్యాలీలో పాల్గొన్నారు .
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన ఈ పండగని ముస్లిం హిందూ అనే భేదాభిప్రాయం లేకుండా అందరూ కలిసి జరుపుకుంటారని అన్నారు . ఈ పండుగకు గొప్పతనాన్ని వివరిస్తూ ముందుగా నంద్యాల ప్రజలందరికీ మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలియజేశారు .అందరూ ఆయురారోగ్యాలతో కలిసి మెలిసి ఉండాలని అన్నారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలలో ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో దర్గా పెద్దలు మరియు తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు మనియార్ ఖలీల్ , 11వ వార్డు టిడిపి ఇన్చార్జ్ అఫ్జల్ మరియు మంజుపీర్ దర్గా పెద్దలు వారి కుటుంబ సభ్యులు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక