ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛత హీ సేవా -2024 .
ఏపీ టుడే న్యూస్.నంద్యాల జిల్లా- సిరివెళ్ళ – ఉల్లి గుర్రప్ప
స్వభావ్ స్వచ్చత – సంస్కార్ స్వచ్ఛత
శిరివెళ్ళ:- స్థానిక మండల పరిధిలోని మంగళవారం నాడు
గ్రామ స్వచ్ఛత హీ సేవా వక్షోత్సవాలు
కార్యక్రమం జరిగింది.

స్థానిక గ్రామ పంచాయతీ నుంచి కటిక సెంటర్ వరకు విద్యార్థులు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మన పరిసరాల పరిశుభ్రత గురించి వివరంగా చెప్పారు.
పరిసరాల పరిశుభ్రత గురించి ప్రముఖ న్యాయవాది రెడ్డి గారి అమీర్ బాషా అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం కటిక సెంటర్ లో చెత్త చెదారం శుభ్రం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్, మాజీ జెడ్పీటీసీ- యామా గుర్రప్ప, పసుల నరేంద్ర, పెసరాయి చాంద్ బాషా మరియు తదితర వార్డు మెంబర్లు,ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68045