ఆంధ్రప్రదేశ్
నూనెపల్లెలో జరిగిన సత్యనారాయణ వ్రతం మరియు పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల పట్టణంలోని స్థానిక నూనెపల్లె 29వ వార్డు టిడిపి ఇంచార్జ్ మంజుల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో జరిగిన సత్యనారాయణ వ్రతం కార్యక్రమం మరియు మంజుల సుబ్బరాయుడు మనవరాలు జశ్విత సుధా 3 వ పుట్టినరోజు వేడుకలకు ముఖ్యఅతిథిగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ సత్యనారాయణ స్వామి అందరిని చల్లగా చూడాలని వారి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై ఉండి అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది . అనంతరం 29వ వార్డు టిడిపి ఇంచార్జ్ మంజుల సుబ్బరాయుడు మనవరాలు జశ్విత సుధా మూడవ పుట్టినరోజు వేడుకలలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించడం జరిగింది
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు వాకా శివశంకర్ యాదవ్ , మిద్దె ఉసేని , సంపంగి రామకృష్ణ , వడ్డె జనార్ధన్ , నూనెపల్లె జేపీ , గుద్దేటి వెంకటేశ్వర్లు , బ్యాంకు తిమ్మయ్య , నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక