ఆంధ్రప్రదేశ్
బిజెపి వారి తాటాకు చప్పులకు భయపడరు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
రాజీవ్ గాంధీ భవన్,-ఏఐసీసీ, పీసీసీ &డీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల టౌన్ అధ్యక్షులు అధ్యర్యంలో యువ నాయకుడు రాహుల్ గాంధీ ని బిజెపి మంత్రులు, ఆర్ స్ స్ నాయకులు చంపుతాం, నాలుక తీస్తాం అని బెదిరించిన వారి తాటాకు బెదిరింపులకు కాంగ్రెస్ సామాన్య కార్యకర్తలుకూడ భయపడరు అని టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ కుటుంబం జవహర్ లాలు నెహ్రు మోదులుకొని వారి తల్లి సోనియా గాంధీ వరకు భారత దేశానికీ వారి తండ్రి రాజివ్ గాంధీ ప్రధాని గా సేవలు అందించారని, రాహుల్ గాంధీ ని ప్రధాని చేసే అర్హత ఉన్న మన్మోహన్ సింగ్ ను ప్రధాని గా చేసిన త్యాగం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారిందన్నారు. ఈ మధ్య బిజెపి నాయకులు అవహేళనగా గాంధీ కుటుంబంమును మాట్లాడు తుంటే భారత దేశం లోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తచూస్తూ ఊరుకోరు ని నాలుకలు కోస్తారు అన్నారు. స్వాతంత్రము కోసం ప్రాణాలు అరిపించిన కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ (వారి కుటుంబం సభ్యులకోసం )ప్రాణాలు ను లెక్క చేయక కాపాడుకుందాం అని అన్నారు. బిజెపి నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నంద్యాల పట్టణంలోని మూడవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మూడవ పట్టణ పోలీసులు బిజెపి మంత్రుల పై సిఐ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య, ట్రెజరర్ సయ్యద్ ,ప్రసాద్, హమ్మద్, సుబ్బయ్య పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక