ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ ఆఫీస్ నందు జిల్లా sc/st విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం

కర్నూలు కలెక్టర్ ఆఫీస్ నందు జిల్లా sc/st విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఈరోజు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ నందు జిల్లా sc/st విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరియు కర్నూలు జిల్లా ఎస్పీ, పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు కోడుమూరు శాసనసభ సభ్యులు దస్తగిరి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మౌంటరింగ్ కమిటీ మెంబర్ ఊట్ల రమేష్ బాబు మాట్లాడుతూ కర్నూలు అంగన్వాడి కేంద్రాలలో ఇస్తున్నటు వంటి ఆహార పదార్థాలలో నాణ్యత లేదు అలాగే కోడి గ్రుడ్లు తక్కువగా వస్తున్నాయి అని చెప్పటం జరిగింది అదేవిధంగా ఎండు ఖర్జూర మరియు చెక్కిలలో నాణ్యత లేదు అని అధికారులకు తెలియ చేయడం జరిగింది. 2. కల్లూరు మండలం ఉలిందకొండ దగ్గర కొల్లంపల్లి తాండ గిరిజనులు నివసించే గ్రామంలో మైనింగ్ పేరుతో ఊరును ఆనుకొని కంకర factory మరియు ఘాతాలు పేలుస్తూ వారి యొక్క నివాస గృహాలను చీలికలకు గురి చేస్తున్న ఆ యొక్క బ్లాస్టింగ్ ని ఆపి తాండ ని రక్షించగలరు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక