ఆంధ్రప్రదేశ్
మంత్రాలయం లో తృటిలో తప్పిన పెను ప్రమాదం

మంత్రాలయం లో తృటిలో తప్పిన పెను ప్రమాదం
ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్
మంత్రాలయం లోని స్థానిక రామచంద్ర నగర్ లో పెను ప్రమాదం తృటిలో తప్పిందని కాలనీవాసి అంజి అన్నారు.కాలినీలోని మొదటి లైన్ లో నివాసం ఉంటున్న చాకలి అంజి ,రాధ దంపతులు నివాసం ఉంటున్నారు. వారి కూతురు అంజలి అనే అమ్మాయి రేకుల ఇంటిలో నిద్రిస్తుండగా హఠాత్తుగా నాలుగు అడుగుల పొడవు గల కడ్డి ఒకటి పక్కనే నిర్మాణంలో ఉన్న మూడవ అంతస్తు లాడ్జ్ నుండి పక్కనే ఉన్న రేకుల ఇంటి మీద పడడంతో రేకు రంద్రం పడి ఫ్యాన్ కింద నిద్రిస్తున్న అంజలి మీద పడిపోదుతుండగా ఇంటిలో ఫ్యాను తిరుగుతుండడంతో ఫ్యాన్ రెక్కలకు తగిలి త్రుటిలో ప్రమాదం తప్పింది.బేకరీ భాస్కర్ నిర్మిస్తున్న బిల్డింగ్కు సంబంధించి నిర్మాణంలో తగు జాగ్రత్తలు తీసుకోండి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ వారు పట్టించుకోవడంలేదని ఈరోజు తృటిలో ప్రమాదం తప్పదంతో ఊపిరి పీల్చుకున్నామని చాకలి అంజి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని బిల్డింగ్ నిర్మాణం లో సేఫ్టీ జాగ్రత్తలు తీసుకునేటట్లు లాడ్జ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక