ఆంధ్రప్రదేశ్
మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులను సన్మానించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల పట్టణ శివారులో గల ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాల నందు అత్యధికముగా మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు మరియు జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ లో అత్యధిక మార్కులు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఘనంగా సత్కరించారు .
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఎంతో కృషి పట్టుదలతో అత్యధిక అత్యధికముగా మెడికల్ సీట్లు మరియు ఇంజనీరింగ్ సెట్లు మెడికల్ జేఈఈ మెయిన్స్ సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఇంతటి విజయానికి కృషిచేసిన కళాశాల యజమానిన్యము చైర్మన్ శనివారపు కొండారెడ్డి ని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది . అలాగే భవిష్యత్తులో మరెన్నో మెడికల్ షీట్లు జేఈఈ మెయిన్స్ / అడ్వాన్స్డ్ సీట్లు సాధించి నంద్యాలకే దేశస్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకురావలసిందిగా విద్యార్థి విద్యార్థులను కోరడం జరిగింది . అలాగే కేక్ కట్ చేసి విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది . అనంతరం కాలేజీ యాజమును ఫరూక్ గారిని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది . ఈ కార్యక్రమములో ఎస్.వి.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ఎస్ వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక