ఆంధ్రప్రదేశ్
జపాన్ మంత్రిత్వ శాఖతో ఆర్జీఎం డీన్ భేటీ

నంద్యాల జిల్లా,
పాణ్యం,
ఏపీ టుడే న్యూస్;
పాణ్యం జపాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన ఆర్జీయం డీన్ డాక్టర్ అశోక్ కుమార్.
జపాన్ మంత్రిత్వ శాఖతో ఆర్ జి ఎం డైరెక్టర్ డాక్టర్ డివి అశోక్ కుమార్ భేటీ అయ్యారు. బెంగుళూరులో కర్ణాటక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన దక్షిణ రాష్ట్రాల సదస్సులో ఆయన పాల్గొన్నట్లు ఆర్జియం ప్రిన్సిపాల్ డాక్టర్ జయచంద్ర ప్రసాద్ తెలిపారు.శనివారం ఆయన మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన బెంగళూరులో కర్ణాటక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జపాన్ కు చెందిన పలు కంపెనీ సీఈఓ రిక్రూట్మెంట్ మేనేజర్లతో సదస్సు నిర్వహించిందన్నారు ఈ సదస్సులో జపాన్ కంపెనీలలో ఆర్జీఎం ఫైనల్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు అన్నారు దీనిపై జపాన్ కంపెనీ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిపారు సదస్సులో జపాన్ కు చెందిన మెర్క్యూరీ,హోండా మోటార్స్, బిగ్ ఫోర్, ఫోర్త్ వ్యాలీ, కన్సర్జ్ వంటి ఎనిమిది కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు అలాగే జపనీస్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎకనామిక్స్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ చైర్మన్ డాక్టర్ ఏవి రమణారెడ్డి, వివిధ రాష్ట్రాల కంపెనీల పరిధిలో పాల్గొన్నారు.ఈ భేటీ పై ఆర్ జి యం విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎం శాంతి రాముడు, ఎండి శివరామ్ హర్షం వ్యక్తం చేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక