ఆంధ్రప్రదేశ్
స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు తరలి రావాలన్న ఆలయ అర్చకులు ప్రతాప్ సింహ… (వీడియో)

చిత్తూరు జిల్లా
కుప్పం…
ఏపీ టుడే న్యూస్:
కుప్పం మండలంలోని వేటరాయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే కళ్యాణోత్సవానికి భక్తులు కదలి రావాలని ఆలయ అర్చకులు ప్రతాప్ సింహా కోరారు… పేరటాసి మోసం మొదటి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు… ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, నియోజకవర్గ ఇన్చార్జ్ పి.ఎస్ మునిరత్నం, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పాల్గొన్నారు… ఈ సందర్భంగా వారు కళ్యాణోత్సవం పత్రికలను విడుదల చేశారు.. అనంతరం మాట్లాడుతూ 2014 వ సంవత్సరం నుండి వేటరాయ స్వామి దేవాలయ ప్రాంగణంలో టిటిడి ఆధ్వర్యంలో కల్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అలాంటిది గత ప్రభుత్వం హయములో ఐదు సంవత్సరాల కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం బాధాకరమన్నారు. పెరటాసి మాసం మూడవ శనివారం సందర్భంగా అక్టోబర్ 5వ తేదీ కళ్యణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో మన రాష్ట్రం నుండి కాకుండా పక్క రాష్ట్రమైన తమిళనాడు నుండి సుమారు 40 వేల మంది భక్తులు పాల్గొన్ననునట్లు అంచనా వేశారు వీరందరికీ ఇలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు…
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక