ఆంధ్రప్రదేశ్
టీడీపీ సభ్యత్వ నమోదు , పునరుద్ధరణ కార్యక్రమ కార్యచరణ. టిడిపి ముఖ్య నాయకులతో సమావేశమైన ఎన్ఎండి ఫిరోజ్.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల పట్టణంలోని టీడీపీ సభ్యత్వ నమోదు , పునరుద్ధరణ కార్యక్రమ కార్యచరణ ఈరోజు నంద్యాల టిడిపి కార్యాలయం (రాజ్ టాకీస్) నందు ముఖ్య కార్యకర్తలు (కౌన్సిలర్లు , యూనిట్ ఇంచార్జ్ , క్లస్టర్ ఇంచార్జ్ , వార్డు ఇంచార్జ్ ) లతో నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ సమావేశం అయ్యారు .
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వ నమోదు అనేది ఒక గుర్తింపు మాత్రమే కాదని తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని తెలుగు జాతి అభ్యున్నతి కోసం పాటుపడిన తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకోవడం అనేది గొప్ప చారిత్రాత్మక నిర్ణయమన్నారు. 100 రూపాయలు చెల్లించి సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నారు . సభ్యత్వ నమోదు ద్వారా కార్యకర్తలకు ఏదైన అనుకోని సంఘటన జరిగినపుడు రూ.2లక్షల ఆర్థిక భరోసా కల్పించడం దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా నిర్ణయం తీసుకోలేదన్నారు . సభ్యత్వం అందరూ నమోదు చేసుకుని రాష్ట్రంలోనే నంద్యాలను మొదటి స్థానంలో నిలపాలన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కండే శ్యామ్ సుందర్ లాల్ , నాగార్జున , శ్రీదేవి , జైనాభి, టిడిపి పట్టణ అధ్యక్షులు ఖలీల్ , సభ అధ్యక్షులు గోవిందు నాయుడు మరియు వార్డు , గ్రామ ఇంచార్జ్ , క్లస్టర్లు , యూనిట్ ఇంచార్జ్ , టిడిపి ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక