ఆంధ్రప్రదేశ్
“స్వచ్ఛత హి సేవ”పురస్కార గ్రహీత ప్రిన్సిపాల్ నాగేశ్వర రావు.

ఏపీ టుడే న్యూస్ ,
నంద్యాల జిల్లా రుద్రవరం;
మంత్రి వర్యులు ఎన్ ఏం డి ఫరూక్ , గౌరవ కలెక్టర్ రాజకుమారి గనియా చేతుల మీదుగా ఘన సన్మానం అందుకున్న రుద్రవరం ప్రిన్సిపాల్…..
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వర రావు స్వచ్ఛత హీ సేవా పురస్కారం అందుకున్నారు.ఈ సందర్భంగా ఈ రోజు జరిగిన కార్యక్రమంలో
గౌరవ మంత్రి వర్యులు శ ఎన్ ఏం.డి ఫరూక్ , కలెక్టర్ రాజకుమారి గనియా చేతుల మీదుగా ఘన సన్మానం అందుకున్నారు. మెమోంటో మరియు బెస్ట్ పెర్ఫార్మెన్స్ సర్టిఫికేట్
అందుకున్నారు. ఈ సందర్భగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ
స్వచ్ఛత హీ సేవ పురస్కారానికి ఎంపిక అయినందుకు ఆనందంగా ఉందని అన్నారు.గౌరవ జిల్లా అధికారి సుధాకర్ రెడ్డి , లలిత ,
,జిల్లా అధికారుల అందరికీ, మండల అధికారులకి. ఉపాధ్యయ బృందానికి విద్యార్థిని విద్యార్థులు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక