ఆంధ్రప్రదేశ్
ఎన్ఎండి ఫిరోజ్ కి 1,07,000 రూపాయల చెక్కులను అందజేసన వికాస్, రాయల్, నారాయణ, నలంద, నవభారత్ , అభ్యుదయ, నేషనల్, ఆల్ఫా స్కూల్స్ యాజమాన్యాలు.

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్ .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పిలుపుమేరకు నంద్యాల ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ వికాస్ వలి, ఇషాక్ వలి , ఉత్తేజ్, నవభారత్ మోయిన్,ఖాజా హుస్సేన్, హుస్సేన్ వలి ఇర్ఫాన్, మరియు టీచర్స్ , విద్యార్థినీ విద్యార్థులు ఆధ్వర్యంలో 1,07,000 రూపాయల చెక్కులను విజయవాడ వరద బాధితులకు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారికి అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో వరదలు రావడం చాలా బాధాకరమైన విషయమని , చాలామంది ప్రజలు నిరుపేదలుగా మిగిలారని వారికోసం మా వంతు సహాయార్థం ఈ 1,07,000 అమౌంట్ ని సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేస్తున్నామని తెలియజేశారు. అనంతరం ఎన్ఎండి ఫిరోజ్ వారిని అభినందించడం జరిగింది. అందరూ ఇలా ముందుకొచ్చి తమ వంతు సహాయ సహకారాలు వరద బాధితులకు అందించాలని పిలుపునివ్వడం జరిగింది. నంద్యాల ప్రవేట్ స్కూల్స్ జిల్లా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి , వివిధ పాఠశాలల కరస్పాండెంట్స్ శాంతినికేతన్ సుధాకర్, వాసవి దస్తగిరి, డాక్టరు యాకుబ్, రఘు, నెరవాటి రోహిత్, రాజేష్, దశరధరామిరెడ్డి , ప్రతాప్ రెడ్డి , ఫ్రాన్సిస్, అభ్యుదయ వలి, రవి, రోహిత్, శేక్ష, రాజేష్, సురేష్, కిరణ్ ఇర్ఫాన్,ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక