ఆంధ్రప్రదేశ్
దివ్యాంగుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యo : ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్

చిత్తూరు జిల్లా కుప్పం..
పింఛన్ పెరగడంతో కుప్పంలోని దివ్యాంగులు సంబరాలు…
ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ ను రూ.6 వేలకు పెంచడంతో కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వికలాంగుల సంక్షేమ సంఘం కుప్పం నియోజకవర్గ అధ్యక్షుడు మురళీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం వారు ఒకరికొకరు కేక్ ను తినిపించుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు 6 వేలకు పెంచడం జరిగిందన్నారు. దివ్యాంగుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. వృద్ధులు, వితంతు మహిళలు, హిజ్రాలకు 4 వేల రూపాయల పెన్షన్ ను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం పీఏ మనోహర్, టిడిపి నాయకులు కన్నన్,అప్పు (ముకేష్), సుకుమార్, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక