ఆంధ్రప్రదేశ్
మంత్రాలయంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రారంభిక్ శిక్షావర్గ….

ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్:
మహనీయుల ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చడానికి మానసిక, శారీరక శిక్షణ అనేది వ్యక్తి జీవనానికి ఎంతో అవసరం. వ్యాయామాలు, యోగ, ఆటలు, కథలు మొదలగు అంశాల ద్వారా మానసిక శారీరక వికాసంకు, దేశభక్తిని పెంపొందించడానికి పరిపూర్ణమైన వ్యక్తి నిర్మాణములో భాగంగా మూడు రోజులపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రారంభిక్ శిక్ష వర్గ 4-10- 2024 నుండి 6 -10 -2024 వరకు మంత్రాలయంలోని స్థానిక శ్రీ వైష్ణవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు 14 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఈ మూడు రోజుల శిక్షణకు గాను 200 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ శిక్ష వర్గ మంత్రాలయం స్వయం సేవకులు రాఘవేంద్ర ,శివ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంకు జిల్లా కార్యవాహ కే చంద్రశేఖర్ అధ్యక్షత వహిస్తున్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక