ఆంధ్రప్రదేశ్
జన్మదిన వేడుకల్లో పాల్గొన్నశ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పాణ్యం మాజి ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ
ఈ రోజు కల్లూరు అర్బన్ : 33 వార్డు నాయకులు రైతు సంఘం రంగప్ప ఆహ్వానం మేరకు తన మనవడి జన్మదినం సందర్భంగా శ్రీ మతి కాటసాని ఉమామహేశ్వరమ్మ జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, 32 వ వార్డు కార్పొరేటర్
సాన శ్రీనివాసులు, జయ సాయి బిల్డర్స్ అధినేత వీరయ్య, ,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక