ఆంధ్రప్రదేశ్
ఎస్ టి రిజర్వేషన్ పునరుద్ధరించండి

ఎస్ టి రిజర్వేషన్ పునరుద్ధరించండి
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్ కర్నూల్ బ్యూరో
వాల్మీకి బోయలకు ఎస్ టి రిజర్వేషన్ పునరుద్ధరించాలని వాల్మీకి బోయ సంఘ నాయకులు అన్నారు. ఆదివారం నగరంలోని వెంకట్ నాయుడు ఫంక్షన్ హాల్లో వాల్మీకి బోయల కార్తీక వనభోజనా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్టీ రిజర్వేషన్ కోసం
లక్ష మందితో సభ నిర్వహిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఎస్టి రిజర్వేషన్ అమలు చేసి వాల్మీకి బోయలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో
ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి,
వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ
వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్లు సంజీవ లక్ష్మి మంజునాథ్ మురళి రామకృష్ణ, అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడు
వాల్మీకి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తలారి కృష్ణ నాయుడు
టిడిపి పార్లమెంట్ ఉపాధ్యక్షులు బేతం కృష్ణుడు, టిడిపి పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు రామకృష్ణుడు,వాల్మీకి సంఘం నాయకులు శేఖర్, మహర్షి రమణ, రామానాయుడు, రవిశంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక