ఆంధ్రప్రదేశ్
రైతు శ్రీనివాసులకు న్యాయం చేయాలి – ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సత్యన్న

కర్నూలు జిల్లా/ఎమ్మిగనూరు నవంబర్ 27(ఎపి టుడే న్యూస్ ).
ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామంలో చాకలి శ్రీనివాసరావు రైతు మూడెకరాల మిరప పంటను దగ్ధం చేసిన దుండగులను అరెస్టు చేసి ,రైతుకు నష్టపరిహారం అందించాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సత్యన్న డిమాండ్ చేశారు. బుధవారం నాడు స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని అఖిలభారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సత్యన్న మాట్లాడుతూ ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామంలో చాకలి శ్రీనివాసులు అన్న రైతు మూడెకరాల మిరప పంట సాగు చేయడం జరిగింది. మొదటి దశ పంట కోయగా ఎకరాకు నాలుగు క్వింటాల్ చొప్పున దిగుబడి వచ్చిందని తెలిపారు. సెయింట్ జోన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా కళ్లెం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఎండిన మిరప పంటను సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయం వరకు కాపలా ఉన్న శ్రీనివాసులు భోజనం కి వెళ్లిన అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు ఎండిన మిరప పంటకు పెట్రోల్ పోసి నిప్పు అంటీంచారని తెలిపారు. రైతుకు సమాచారం అందిన వెంటనే రైత
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక