ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణరథోత్సవం మాడవీధులలో ఆది దంపతులు విహరింపు పాల్గొన్న ఈవో శ్రీనివాసరావు
ఏపీ టుడే న్యూస్ శ్రీశైలం
నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బంగారు స్వర్ణరథోత్సవం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శ్రీనివాస రావు ఈవో బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణరథోత్సవం నిర్వహించారు స్వర్ణరధోత్సవంలో ఉన్న శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు అనంతరం స్వర్ణరథోత్సవం ఆలయ రాజగోపురం నుండి ఆలయం మాడవీధులలోని హరిహరరాయ గోపురం,బ్రహ్మానందరాయ గోపురం,శివాజీ గోపురం మీదుగా మాడవీధులలో భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు మేళతాళాలతో వైభవంగా స్వర్ణరథోత్సవం జరిగింది బంగారు స్వర్ణరథోత్సవం ఆలయ మాడవీధులలో జరుగుతుండడంతో వందలాదిగా భక్తులు,స్థానికులు భక్తులు తరలివచ్చి స్వర్ణ రథోత్సవం తిలకించారు స్వర్ణరథంపై ఆసీనులైన శ్రీస్వామి అమ్మవార్లు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు స్వర్ణరధం ఉత్సవంలో ఆలయ ఆలయ ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు….



-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87436