ఆంధ్రప్రదేశ్
26న ఇస్కాన్ అహోబిలం ఆధ్వర్యంలో శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి పార్వేట మహోత్సవం……

నంద్యాల జిల్లా/రుద్రవరం.ఏపీ టుడే న్యూస్:
రుద్రవరం మండలంలోని ఇస్కాన్ అహోబిలం హరినగరం దగ్గర ఈ నెల 26వ తేదీన శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి పా ర్వేట మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ అహోబిలం ఇంచార్జ్ చంద్రకేశవ దాసు తెలిపారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 26వ తేదీ సాయంత్రం 5గంటలకు ఇస్కాన్ భక్తులచే కీర్తనలు, 6 గంటలకు తులసి హారము, 6.45 నిమిషాలకు నరసింహ కీర్తనలు, 7 గంటలకు అతిథులకు సత్కారము, అనంతరము భోజన ప్రసాదం, 7.30 నిమిషాలకు ముఖ్య అతిథులచే ప్రవచనాలు, 8 గంటలకు వీర మోహన్ నాగసానిపల్లి సంగీతం భరత్ కుమార్ సారథ్యంలో సత్యమ్మ తల్లి చాగలమర్రి భజన బృందం చే చెక్కభజన కార్యక్రమం ప్రదర్శన, 12:30 కు లక్ష్మి నరసింహ స్వామి కి ఇస్కాన్ భక్త బృందం వారిచే కీర్తనలు పూలు మరియు దీప హారతులతో ఆహ్వానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 27వ తేదీ ఉదయం 4 గంటలకు మంగళ హారతి 5గంటలకు ఇస్కాన్ భక్త బృందం భక్తులు అంగరంగ వైభవంతో లక్ష్మి నరసింహ స్వామి అహోబిలం ప్రయాణము సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక