Uncategorized
నాయి బ్రాహ్మణుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం

పాలకవీటి విజయకుమార్
రాష్ట్ర డైరెక్టర్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్
ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
కూటమి ప్రభుత్వం 2025-2026 వార్షిక బడ్జెట్లో నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగింది, గతంలో ఉన్న ఆదరణ పథకాని పునః ప్రారంభిస్తూ ఆదరణ పథకానికి 1000 కోట్లు, అదేవిధంగా గతంలో నాయి బ్రాహ్మణ సెల్యూట్ షాపులకు ఉచిత విద్యుత్తు150 యూనిట్లు ఉండగా ప్రస్తుతం దాని 200 యూనిట్లు పెంచడం జరిగింది, నాయి బ్రాహ్మణ సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్ పథకాన్నికి 450 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది, ఈరోజు నాయి బ్రాహ్మణ అభివృద్ధికి కృషి చేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి, మరియు సీఎం, చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర నాయి బ్రాహ్మణుల తరుపున ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లా పాలకవీటి విజయకుమార్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుబ్బయ్య, రామచంద్రుడు, బాల ఉషేనయ్య, రామ్మోహన్, కిట్టు, సురేష్, శివప్రసాద్,అశోక్, ఈశ్వర్, బాలు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది.*
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక