ఆంధ్రప్రదేశ్
నాణ్యత ప్రమాణాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టండి. * ప్రజారోగ్య విభాగం అధికారులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదేశం..

ఏలూరు/ఎపీ టుడే న్యూస్ మార్చి 8: ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ప్రారంభించే అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాల మేరకు చేపట్టాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగం డీఈ ఫణిభూషణ్, ఇతర అధికారులు శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ ను కలిసి ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ఆయా అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన ఎంపీ మహేష్ కుమార్ పలు సూచనలు చేశారు. పదికాలాల పాటు మన్నాల్సిన అభివృద్ధి పనుల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పదవద్దని, నాసిరకంగా జరుగుతున్నాయనే ఫిర్యాదులు వస్తే మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు లెస్ కు వేసిన టెండర్లు ఏవైనా ఉంటే తక్షణం వాటిని రద్దు చేసి, తిరిగి టెండర్లు పిలవాలని సూచించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక