ఆంధ్రప్రదేశ్
మార్చి 15 న ప్లాస్టిక్ రహిత కార్యక్రమం : ఇఓపిఆర్డి

నంద్యాల జిల్లా:శిరివెళ్ళ. ఏపీ టుడే న్యూస్.మార్చి 10
శిరివెళ్ల : ప్లాస్టిక్ రహిత సమాజమే ధ్యేయంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, ప్రజలందరూ భాగస్వాములై ప్లాస్టిక్ను విడనాడి, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్న సదుద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మార్చి 15 మూడవ శనివారం ప్లాస్టిక్ రహిత కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు శిరివెళ్ల మండల ఈ ఓ పి ఆర్డి శ్రీనివాసుల శర్మ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిషేద, అవగాహన, విస్తృత ప్రచార కార్యక్రమంలో గ్రామపంచాయతీ సచివాలయ శానిటేషన్ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు భాగస్వాములు కావాలని సూచించారు.
హోటళ్ళు వ్యాపార కేంద్రాలు, సూపర్ మార్కెట్, ఇతర దుకాణాల యజమానులు సంపూర్ణ సహకారం అందించాల్సి ఉందన్నారు.
శిరివెళ్ల మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలలో ప్లాస్టిక్ను నిషేదించాలని, ప్రతి ఒక్కరూ గుడ్డ మరియు పేపర్ సంచులనే వాడాలని ఇ ఓ పీ ఆర్ డి శ్రీనివాసుల శర్మ పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకంపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు శనివారం నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఇఓపిఆర్డి పిలుపునిచ్చారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక