ఆంధ్రప్రదేశ్
12న యువత పోరు జయప్రదం చేయండి: వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు బసాపురం అబ్దుల్ సలాం.

నంద్యాల జిల్లా/శిరివెళ్ళ. ఏపీ టుడే న్యూస్ మార్చి 10
శిరివెళ్ల : మండల కేంద్రంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో సోమవారం యువత పోరు పోస్టర్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసాపురం అబ్దుల్ సలాం విడుదల చేశారు.
మాజీ జెడ్పిటిసి నాయక్ నజీర్ సిరివెళ్ల పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ బసాపురం ఇంతియాజ్ ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే సుపర్ సిక్స్ అమలు చేస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని లేదంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు కోసం డిమాండ్ చేయడంతో కట్టలేక అవస్థలు పడుతున్నారన్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ల కు వినతి పత్రాలు అందించేలా ఇచ్చిన వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు యువత పోరును జయప్రదం చేయాలని జిల్లా ఉపాధ్యక్షులు బసాపురం అబ్దుల్ సలాం పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పలువురు వైసిపి ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక