Uncategorized
తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే..

తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే..
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
దేశంలోనే తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని. అఖిల భారత బీసీ రిజర్వేషన్లు పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీకాంతయ్య అన్నారు.. ఈరోజు శ్రీమతి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించడం జరిగింది.. బీసీ రిజర్వేషన్లు పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రకళ భాయ్. బీసీ మహిళా నాయకురాలు చంద్రికమ్మ నివాళులర్పించారు… చదువు యొక్క ఆవశ్యకతను ఆనాడే గుర్తించి జ్యోతిరావు పూలే గారు తన సతీమణి సావిత్రిబాయి పూలే విద్య నేర్పించి.. మహిళలకు పాఠశాలలు ఏర్పాటు చేసి. ఆమెనే తొలి ఉపాధ్యయురాలుగా తీర్చిదిద్దారు…. ప్రతి మహిళా చదువుకొని అన్ని రంగాల్లో ఉన్నతమైన స్థితిలో నిలబడాలన్నారు… కర్నూల్ బిర్లా సర్కిల్లో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం పక్కన సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.. మహిళా టీచర్లను గౌరవించి ఉత్తమ టీచర్లకు సావిత్రిబాయి పూలే అవార్డు ఇవ్వాలన్నారు..
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక