ఆంధ్రప్రదేశ్
విద్యా హక్కు చట్టం పర్యవేక్షణకు రాష్ట్ర వ్యాప్త కమిటీ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ ఏపీ టుడే న్యూస్ ఏప్రిల్ 01
విద్యా హక్కు చట్టం అమలు పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఛైర్మన్ గా, మరియు 4 గురు సభ్యులను ప్రైవేట్ స్కూళ్ల అసోసియేషన్ నుండి నియమించారు. ఈ కమిటీ ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించాల్సిన 25% సీట్లకు విద్యార్థుల ఎంపిక, వారి ఫీజు ఖర్చుల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తారు. ప్రభుత్వం నుండి విద్యార్థుల ఫీజులు సంబంధిత పాఠశాలకు రెండు విడతల్లో రీయింబర్స్మెంట్ వస్తుంది.
▪️విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులు 25% సీట్లు కేటాయించాలి. ఎటువంటి డొనేషన్లు వసూల్ చేయకుండా.. చట్టం ప్రకారం ఉచితంగా వారికి ప్రవేశాలు కల్పించాలి.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక