ఆంధ్రప్రదేశ్
సివిల్స్-2024 లో 316 ర్యాంక్ సాధించిన కడప యువతి K.S.కీర్తి రెడ్డి

సివిల్స్-2024 లో 316 ర్యాంక్ సాధించిన కడప యువతి K.S.కీర్తి రెడ్డి
కడప నగరానికి చెందిన కర్ణపు చెలమారెడ్డి, శ్రీ కృష్ణా దంపతుల ప్రధమ కుమార్తె కె. శ్రీనివాస కీర్తి రెడ్డి సివిల్ సర్వీసెస్- 2024 తుది ఫలితాలలో 316 ర్యాంక్ సాధించారు. ఆమె బిట్స్ పిలాని లో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు . అంతకు ముందు కడపలో పదో తరగతి వరకు చదువుకున్నారు. వారి తల్లి కడప LIC బ్రాంచ్ లో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తుండగా, తండ్రి LIC ఉద్యోగిగా 2024 లో పదవీ విరమణ చేశారు. కీర్తి రెడ్డి సాధించిన ఈ విజయం పట్ల LIC కడప, విజయవాడ ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు. మూడు సంవత్సరాల వివాహం అనంతరం కూడా కుటుంబ సహకారంతో ఆమె సాధించిన ఈ విజయం తోటి మహిళలకు ఎంతో స్పూర్తిదాయకంగా నిలుస్తుంది. పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే ఎంత పెద్ద లక్ష్యమైనా చేరుకోవచ్చునని ఆమె విజయం మనకు తెలుపుతుంది.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక