*హైదరాబాద్ టు మచిలీపట్నం పోర్ట్.. వయా రాజధాని అమరావతి* రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులను కలుపుతూ ప్రస్తుతం ఉన్న ఆరు లైన్ల జాతీయ రహదారిని ఎనిమిది లైన్లుగా మార్చి.. గ్రీన్ఫీల్డ్ హైవేగా తీర్చిదిద్దేందుకు ఏపీ, తెలంగాణ...
కువైట్లోని సెవెంత్ రింగ్ రోడ్లో ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మంది భారతీయులు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు ఓ కంపెనీ కార్మికులు. అబ్దుల్లా అల్ ముబారక్కు ఎదురుగా ఉన్న...
రిపోర్టర్: జైదేవ్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం జిల్లాలో ముఖ్యంగా అమలాపురం పట్టణంలో పాఠ్యపుస్తకాలు పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలపైన ప్రైవేట్ స్కూల్స్ పైన తక్షణం చర్యలు తీసుకోవాలని...
ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్తను అందించింది. దాదాపు 35వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫి కేషన్ త్వరలోనే జారీ చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు దేశవ్యాప్తంగా పలు పోస్టల్ సర్కిళ్లలో...
ఫ్రీడమ్ 125 పేరుతో ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటివరకు మార్కెట్లో సీఎన్జీ కార్లు మాత్రమే ఉన్నాయి. కానీ సీఎన్జీ బైక్ ను విడుదల చేసిన తొలి కంపెనీగా బజాజ్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలో...
రిపోర్టర్: జైదేవ్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు....
రిపోర్టర్: జైదేవ్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చెముడులంక నుండి మడికి వరకు జాతీయ రహదారికి సమాంతరంగా సర్వీస్ రోడ్డు నిర్మించాలని బహుజన్ సమాజ్ పార్టీ...
రిపోర్టర్: జైదేవ్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం టిడిపి సీనియర్ నేత, సొసైటీ మాజీ అధ్యక్షులు ముదునూరి పేర్రాజును అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ బుధవారం గంటిలోని ఆయన...
రిపోర్టర్: జైదేవ్ డా. బి ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం గుప్త నవరాత్రుల్లో భాగంగా బుధవారం ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారు భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. పూర్వం...