అస్సాంలో వరదల తీవ్రతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరదల వల్ల ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 78కి చేరినట్లు అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. 28 జిల్లాల్లోని 3,446 గ్రామాల్లో...
*నేడు వైఎస్సార్ 75వ జయంతి* వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడిన వారిలో వైఎస్సార్ది మొదటి స్థానం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రయత్నించారు. ఎప్పుడూ...
హైదరాబాద్లోని రాయదుర్గం నాలెడ్జ్సిటీలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. అక్కడ ఆంకాలజీ, ఆప్తాలమిక్స్, హార్మోనల్ ఉత్పత్తుల్ని తయారు చేస్తుంటుంది. ఈ కంపెనీలో ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ విషయాలకు సంబంధించి సంస్థకు ముడిసరకును సరఫరా చేసే వారి...
హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే సూది మందు పరీక్షలు విజయవంతమయ్యాయి. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన విస్తృత స్థాయి క్లినికల్ ట్రయల్స్ సత్ఫలితాలిచ్చాయి. లెనకపవిర్ ఇంజెక్షన్ను ఆరు నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి రెండుసార్లు ఇవ్వడం వల్ల...
– ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు YSR – YSR మరణం అత్యంత విషాదం – YSR బ్రతికి ఉంటే ఏపి ముఖచిత్రం వేరేలా ఉండేది – YSR బ్రతికి ఉంటే ఈ రోజు...
జగిత్యాల జిల్లా నాలుగు నెలల వయసులోనే ఓ చిన్నారి వరల్డ్ రికార్డు సాధించింది. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్, మౌనిక దంపతుల కూతురు ఐరా (4 నెలలు) 135 ప్లాష్ ఐడెండిటి...
తిరుపతి: _పవిత్ర పుణ్యక్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా గత పాలకులు వాడుకున్నారు సా మంచి శ్రీనివాస్ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి____ విజయవాడ ఎపీలో యన్డీఎ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రిలో జులై 8న బీజేపీ...
హైదరాబాద్: నిన్న రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య.. నిన్న సాయంత్రం లావణ్యకే నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని 91 సీఆర్పీసీ కింద నోటీసులు.. ఆ తర్వాత...
Hyderabad ప్రజా భవన్ లో చంద్రబాబు స్వాగతం పలికిన సీఎం రేవంత్ సీఎం చంద్రబాబు-రేవంత్ రెడ్డిల భేటీ మొదలు…