విజయవాడలోని ఎలక్ట్రిసిటీ కాలనీ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థులతో మంత్రి సవితమ్మ మాట్లాడుతూ అందరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా...
HYDERABAD:- మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి శుక్రవారం డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రెండు మహిళా శక్తి క్యాంటిన్లను ప్రారంభించారు. మహిళా శక్తి...
తిరుమల క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలో మళ్ళీ మొదలైన అన్న ప్రసాదం పంపిణీ. ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు. నిజానికి ఇది చాలా చిన్న వార్త అనుకుంటారు చాలామంది. కానీ ఆ క్యూలైన్లలో వేచి ఉండే వాళ్లకు,...
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండలం విద్యానగర్ లో ఎన్.బి.కె.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సిసి నావెల్ యూనిట్ ఆధ్వర్యం లో ఇంటర్నేషనల్ యోగ దినోత్సవం లో పాల్గొన్న కళాశాల డైరెక్టర్ డాక్టర్ వి విజయ్...
తిరుపతి, జూన్21: యోగా ను మన దైనందిన జీవితంలో కొంత సమయం కేటాయించి అలవర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని జయించి దృఢంగా ఆరోగ్యంగా ఉంటారని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పేర్కొన్నారు. శుక్రవారం...
J&K: సాధికారత కలిగిన యువత, సంపన్న జమ్మూ కాశ్మీర్… ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి చెందిన భారతదేశం అనే సంకల్పంతో, జమ్మూ కాశ్మీర్లోని మహిళలు, యువత, రైతులు మరియు పేదల అభ్యున్నతికి నిబద్ధతతో…...
J&K : భారతీయ రైల్వే అద్భుతాలు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి అయిన చీనాబ్ బ్రిడ్జిపై రైలు విజయవంతమైన ట్రయల్ రన్.
J&k :- ఇది విశ్వాస ప్రేమ, ఇది అభివృద్ధి ప్రేమ… శ్రీనగర్లో ఏర్పాటు చేసిన ‘యువతకు సాధికారత కల్పించడం, J&Kను మార్చడం’ కార్యక్రమంలో ప్రజలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు.