Hyderabad: కరీంనగర్ బస్ స్టేషన్లో పుట్టిన చిన్నారికి జీవితకాల ఉచిత బస్ పాస్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ. గర్భిణికి డెలివరీ చేసిన ఆర్టీసీ సిబ్బందికి సన్మానించిన సంస్థ ఉన్నతాధికారులు.ఈ నెల 16న కూమారి అనే గర్భిణి, తన...
స్పైస్జెట్ విమానంలో పనిచేయని ఏసీ.. ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు. ఢిల్లీ నుండి దర్భంగాకి ప్రయాణించిన స్పైస్జెట్ విమానం (SG 486)లో గంటకు పైగా పనిచేయని ఏసీ.
అమరావతి :- అమరావతి రాజధాని ప్రాంతంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. గురువారం తన నివాసం...
తమిళనాడులో విషాదం.. కల్లకురిచిలో కల్తీసారా తాగి నలుగురు మృతి.. 8 మంది పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.. మృతదేహలతో సారా కేంద్రం దగ్గర గ్రామస్థుల ఆందోళన.. ఘటనపై విచారణకు ఆదేశించిన తమిళనాడు ప్రభుత్వం
చెన్నై: అండ్ రన్ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కుమార్తె మాధురిని సోమవారం రాత్రి చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. మాధురి తన స్నేహితురాలితో కలిసి చెన్నై బీసెంట్ నగర్లో తన బీఎండబ్ల్యూ...
గత జగన్ రెడ్డి ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయంలో 2 లక్షలు నుంచి 2.50 వేలు వుంటే వాటిని వైసీపీ ప్రభుత్వం 1.80 వేలకు తగ్గించారు. 2014-19 మధ్యలో...
నలంద ఒక గుర్తింపు, గౌరవం. నలంద ఒక విలువ, ఒక మంత్రం, ఒక గర్వం, ఒక కథ. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బీహార్లోని నలంద విశ్వవిద్యాలయం యొక్క కొత్త క్యాంపస్ను ప్రారంభించారు
హైదరాబాద్ : రుణమాఫీ విధివిధానాల ఖరారు, రైతు బరోసా పై చర్చ. బడ్జెట్ సమావేశాలు, రాష్ట్ర కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై కేబినెట్ లో చర్చించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే గారిని మర్యాదపూర్వకంగా కలిసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న