చెన్నై: అండ్ రన్ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కుమార్తె మాధురిని సోమవారం రాత్రి చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. మాధురి తన స్నేహితురాలితో కలిసి చెన్నై బీసెంట్ నగర్లో తన బీఎండబ్ల్యూ...
గత జగన్ రెడ్డి ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయంలో 2 లక్షలు నుంచి 2.50 వేలు వుంటే వాటిని వైసీపీ ప్రభుత్వం 1.80 వేలకు తగ్గించారు. 2014-19 మధ్యలో...
నలంద ఒక గుర్తింపు, గౌరవం. నలంద ఒక విలువ, ఒక మంత్రం, ఒక గర్వం, ఒక కథ. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బీహార్లోని నలంద విశ్వవిద్యాలయం యొక్క కొత్త క్యాంపస్ను ప్రారంభించారు
హైదరాబాద్ : రుణమాఫీ విధివిధానాల ఖరారు, రైతు బరోసా పై చర్చ. బడ్జెట్ సమావేశాలు, రాష్ట్ర కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై కేబినెట్ లో చర్చించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే గారిని మర్యాదపూర్వకంగా కలిసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గుర్దీప్ సప్పల్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
భూపాలపల్లి జిల్లా: రివాల్వర్ చూపించి ఓ మహిళా కానిస్టేబుల్పై ఎస్ఐ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఓ పోలీసు అధికారి ఈ ఘటన భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో జరగగా ఎస్ఐ భవానీసేన్పై నిన్న కేసు...
తిరుమల: జూన్ 18, మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా రూ.5.41 కోట్లు వచ్చినట్టు టీటీడీ చెప్పింది. మంగళవారం ఒక్కరోజే 75వేల 125 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు....
తిరుమల లో లడ్డు తయారీ మరియు వసతి గృహాల తనికీ చేసిన టీటీడీ EO .