ఈరోజు(09/06/2024)… కల్లూరు మండలము వీకర్ సెక్షన్ కాలనీలోని నరసింహ, వాసు మాభాషా, అనిల్ తో పాటు 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపి నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కె.పార్వతమ్మ గారి సమక్షంలో టీడీపిలో...
రామోజీరావు గారి అంతిమ సంస్కారాలకు హాజరై, రామోజీరావు గారి పాడె మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు గారు
తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గంలో తీరు నగిరిలో తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడుతూ టిటిడి “ఇంజనీరింగ్ టెండర్లలో” భారీ కుంభకోణం… జరిగిందని బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు సిఐడి...
తిరుపతి ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం సందర్భంగా తిరుపతిలోని మబ్బు యువసేన ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ రోడ్డులోని రెస్టారెంట్ నందు ఘన నివాళీలు అర్పించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టీడీపీ రాష్ట్ర...
హైదరాబాద్ రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు గారి పార్థివదేహానికి నివాళులర్పించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి
గడివేముల మండలం కొర్రపోలూరు గ్రామం వైసిపి సర్పంచ్ మాలిక్ భాష,వైసిపి ఉప సర్పంచ్ హుస్సేన్ తో పాటు 20 కుటుంబాలు వైసిపి నీ వీడి గౌరు చరిత వెంకట రెడ్డి దంపతుల సమక్షం లో తెలుగుదేశం...
చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పం మండల పరిధిలోని గుడ్లనాయనపల్లి సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి.. సబ్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన మృతుడు ముత్తుకుమార్ కుటుంబసభ్యులు.. తమ కుమారుడి...
చిత్తూరు జిల్లా కుప్పం… రామోజీరావు చిత్రపటానికి ఘన నివాళులర్పించిన కుప్పం జర్నలిస్టులు… రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణించడం పట్ల కుప్పం జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని గాంధీ విగ్రహం...
నేడు ఢిల్లీ లోని ఎపి భవన్ నందు రామోజీ రావు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి గారు, జమ్మలమడుగు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి ,బీజేవైఎం...