మహారాష్ట్ర :- ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని దత్ టెంపుల్ వద్ద 23 ఏళ్ల మహిళ కారును రివర్స్ చేస్తూ రీల్స్ కోసం వీడియో తీయించుకుంది. కారును రివర్స్ చేస్తున్నప్పుడు ఆమె పొరపాటున బ్రేక్కు బదులుగా...
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్యాంపు కార్యాలయంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను పరిచయం చేసుకున్నారు. రేపు సచివాలయంలో బాధ్యతల స్వీకరణపై చర్చించారు..
ప్రజల సొమ్ముతో నిర్మించిన రోడ్డును ఆక్రమించుకున్నా జగన్… తన ఇంటి పక్కన నివసించే ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెట్టేవాడో, తాడేపల్లి ప్యాలెస్ పక్కనే నివసించే ఒక డాక్టర్ గారు చెబుతున్నారు వినండి.
గోవాలో విపరీతంగా పెరిగిన పర్యాటకుల రద్దీ గోవాలో పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ సీజన్లోనే కోటిమందికిపైగా పర్యాటకులు గోవాను సందర్శించారని, ఇది కరోనా ముందు కంటే 150% అధికమని అక్కడి టూరిజంశాఖ తెలిసింది
శ్రీ తాతయ్యకుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి – జాతర తరువాత నాలుగవ వారం మంగళవారం అనగా ఈరోజు నెమలి పించములతో అమ్మవారికి అలంకరణదర్శనం
తిరుమల: టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆదేశాల మేరకు, భక్తులు ఎండకు ఇబ్బందులు పడకుండా మంగళవారం ఇంజనీరింగ్ అధికారులు కూల్ పెయింట్ వేశారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో సోమవారం జరిగిన ఇంజినీరింగ్ విభాగం అధికారుల...
అమరావతి : 24, 25, 26 తారీకు మూడు రోజులపాటు జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాస్తవంగా ఎల్లుండి 19 నుంచి జరగవలసి ఉండగా.. గవర్నర్ బక్రీద్ పండుగ సందర్భంగా సెలవులపై ఉండటంతో అసెంబ్లీ సమావేశ...
చిత్తూరు జిల్లా కుప్పo : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించడంతో చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో...
శ్రీకాళహస్తి : ఈ రోజు ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన పండుగ బక్రీద్ పండగ ఈ సందర్భంగా ఈద్ ముబారక్ చెప్పడానికి. ఈదుల గుంట ఈద్గా మరియు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న ఈద్గా కు...