గౌరవ రాష్ట్రపతి ముర్ము గారిని కలిసిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రులు, ఇతర ఎన్డీఏ నేతలు. ఎన్డీఏ లోకసభా పక్ష నేతగా మోదీని ఎన్నుకున్నాం అని, ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని...
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు(88) అస్తమయం తెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచిన రామోజీరావు హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఫిల్మ్సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం...
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం ఎలక్షన్ ఫలితాలలో అధిక ఓట్లతో గెలుపొందిన నియోజకవర్గ అభ్యర్థి పాశిం సునీల్ కుమార్ గారిని గూడూరు పట్టణం అశోక్ నగర్ లోని వారి స్వగృహం మరియు పార్టీ కార్యలయం నందు...
PRTU సంగం తరపున టీచర్స్ బృందం గౌరు చరితమ్మ అక్కకు శుభాకాంక్షలు తెలియజేసారు
తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గం తిరుపతి నగరంలోని తన నివాసంలో తనను కలిసిన టిటిడి లో పురోహితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా… బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి తిరుమలలోని కల్యాణ వేదికలో పనిచేస్తున్న...
నవ్యాంధ్రకు కాబోయే నూతన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలసిన… పాశిం సునీల్ కుమార్ గారు,శాసనసభ్యులు,గూడూరు నియోజకవర్గం. ఈ ఎన్నికల ఫలితాలలో పసుపు ప్రభంజనం సృష్టించి,రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక విజయం నమోదు చేసిన...
తిరుపతి, 2024 జూన్ 06: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 17 నుండి 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుండి...
తిరుపతి తిరుమల 07.06.2024. కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల ముఖ్యకార్యదర్శి శ్రీ ముఖేష్ కుమార్ మినా గారు