హైదరాబాద్: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, షేక్పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, అమీర్పేట,...
చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పం పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు వేలాది సంఖ్యలో హాజరై బక్రీద్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ప్రార్థనలో పాల్గొని ముస్లిం...
*చిందేపల్లి రోడ్డు సమస్యను పరిష్కరించండి – వినుత కోటా గారిని కలిసిన చిందేపల్లి గ్రామస్థులు, మహిళలు.* శ్రీకాళహస్తి మండలం, చిందేపల్లి గ్రామస్థులు ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇంఛార్జి శ్రీమతి వినుత...
TIRUPATHI: వైద్యవిద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీవై. సత్య కుమార్ గారిని ఘనంగా సన్మానించిన కోలా ఆనంద్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ వైద్య విద్య, ఆరోగ్య శాఖ...
అధికారంలోకి వచ్చిన ఐదో రోజే పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అధికారులను ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను ఘనంగా సన్మానించిన నల్లగొండ జిల్లా మున్నూరు కాపు సంఘం.. ఈ కార్యక్రమంలో జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు వెంకట నరసయ్య, పట్టణ అధ్యక్షులు ఇంద్రయ్య, మారబోయిన చంద్రయ్య చింతల...
NALGONDA: మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా నల్గొండ పట్టణానికి విచ్చేసిన తీన్మార్ మల్లన్న బీసీ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు గారి ఆధ్వర్యంలో వివిధ యాదవ...
Vijayawada: అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ దాడుల్లో ముగ్గురిని కోల్పోయాం. సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో సంయమనం పాటిస్తున్నాం. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే మౌనంగా ఉంటున్నాం : మంత్రి నారా లోకేష్
పశ్చిమ బెంగాల్ – డార్జిలింగ్ జిల్లాలోని న్యూజల్పాయిగురిలో కాంచనజంగ ఎక్స్ ప్రెస్ రైలును ఢీకొట్టిన గూడ్స్ రైలు. కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో కాంచనజంగా ఎక్స్ప్రెస్...