కర్నూలు: రాష్ట మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి కర్నూలు కు విచ్చేసిన పరిశ్రమలు వాణిజ్యం,ఫుడ్ ప్రాసేసింగ్ మంత్రి టీజీ భరత్ గారిని పుష్పగుచ్చం ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పాణ్యo ఎమ్మెల్యే...
ప్రకాశము జిల్లా గిద్దలూరు నియోజకవర్గo : టీడీపీ, బిజేపి, జనసేన పార్టీల కూటమి అభ్యర్ధి ముత్తముల అశోక్ రెడ్డి అత్యధిక మెజారిటీతో విజయం సాధించి , గతంలో MLA గా వున్నపుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ,...
సత్యవేడు నియోజకవర్గం శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం అన్న* గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు *రామాంజులు నాయుడు రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి & కే.వి.బి పురం మండలం క్లస్టర్ 5 ఇన్చార్జ్ M. మునస్వామి...
శ్రీకాళహస్తి : ఈ రోజు శ్రీకాళహస్తి మండలం, ఊరందూరు గ్రామం ZP హై స్కూల్ నందు నూతన విద్య సంవత్సరానికి సంబంధించి విద్య కానుక పంపిణి కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల ఎమ్మెల్యే గారిని...
చిత్తూరు జిల్లా కుప్పం.. పింఛన్ పెరగడంతో కుప్పంలోని దివ్యాంగులు సంబరాలు… ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ ను రూ.6 వేలకు పెంచడంతో కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వికలాంగుల సంక్షేమ సంఘం కుప్పం నియోజకవర్గ...
చిత్తూరు జిల్లా కుప్పం:- కుప్పం రేస్కోలో మొదలైన చర్యలు వైసిపి హాయంలో విచ్చలవిడిగా రేస్కో లో ఉద్యోగాలు ముడుపులు చెల్లించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు రేస్కో పై సిఐడి ,సిబిఐ విచారణ చేయిస్తామన్న ఎమ్మెల్సీ కంచర...
MANGALAGIRI :- ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం మంగళగిరి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నారా లోకేష్ గారు… ఇప్పుడు ఎమ్మెల్యేగా ‘ప్రజాదర్బార్’ పేరిట ప్రజలను కలిసి వారి సమస్యలు...
అమరావతి ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు వాటి పరిష్కారానికి ‘స్పందన’ కార్యక్రమం పేరుని “పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్”గా మార్చడం జరిగింది.
Hyderabad: నమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు *నల్లగొండ వరంగల్ ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా* ప్రమాణం చేసిన తీన్మార్ మల్లన్న. కార్యక్రమానికి హాజరైన అసెంబ్లీ...