చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పం మునిసిపల్ పరిధిలోని 9 వ వార్డు మోడల్ కాలనీ సమీపంలోని డంపింగ్ యార్డు నుండి దుర్వాసన వస్తోందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. డంపింగ్ యార్డు గేటు బయటే చెత్తను పడేస్తున్నారనీ...
చిత్తూరు జిల్లా కుప్పం.. తిరుపతి గంగమాంబ జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందొలు.. జాతర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ.. మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు.. గంగ జాతరకు పటిష్ట...
కర్నూలు-జిల్లా కలెక్టర్/DEO డా.జి.సృజన గారు ఓట్ల లెక్కింపునకు ఏవిధంగా సన్నద్ధం కావాలి మరియు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు మరియు నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. RO/JC మౌర్య RO యొక్క...
శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకున్న నారాచంద్రబాబు నాయుడుగారు మరియు సతీమణి భువనేశ్వరిగారు
విశాఖ నూకాలమ్మ ఆలయం వద్ద వైసీపీ రౌడీల దౌర్జన్యం..ఓ ఇంట్లో ఇద్దరు మహిళలు, యువకుడిపై విచక్షణా రహితంగా దాడి..తీవ్ర గాయాలతో కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులు..దాడికి పాల్పడ్డ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న కంచరపాలెం పోలీసులు
తిరుపతి జిల్లా తిరుమల నరసాపురం ఎంపీ, ఉండి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న అయన శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం...
ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అంతే ప్రశాంతంగా ఉండండి. పోలీస్ వారికి సహకరిద్దాం. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాకలు చేయకుండా, రెచ్చగొట్టే వ్యాకల జోలికి పోకుండా జమ్మలమడుగులో ప్రశాంతతను నెలకొల్పుదాం
ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించిన రెవెన్యూ మరియు పోలీస్ డిపార్ట్ మెంట్ వారికి, సంయమనంతో ముందుకు సాగిన, సాగుతున్న కార్యకర్తలకు, నాయకులకు దేవగుడి అభిమానులకు… మరి ముఖ్యంగా పోలింగ్ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు క్యూలో...
18/05 /2024 శనివారం రోజున ఉదయం 08:00AM నుండి మధ్యాహ్నం 1 PM వరకు 132kv ప్రొద్దటూరు సబ్సటేషన్ పరిధిలో పవర్ ట్రాన్స్ఫార్మర్ మైంటైనెన్స్ వలన 33kv IDA ఫీడర్, 33kv మార్కెట్ యార్డ్ ఫీడర్,33kv...