చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండలంలోని సోమాపురం నుండి అక్రమంగా తమిళనాడుకు గ్రానైట్ రవాణా.. ఆదివారం రాత్రి సుమారు 11 లారీల్లో రవాణా.. ఫేక్ పర్మిట్ లతో మైన్స్ అధికారులను బురిడీ కొట్టించి పది లారీలను...
కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టిడిపి పార్టీ నాయకులపై 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సోషల్ మీడియా లో అనుచిత వ్యాఖ్యలు...
శ్రీ సత్యసాయి జిల్లా, పుటపర్తి, ఏపీ టుడే న్యూస్ నవంబర్ 23 ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ , ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య...
ఏపీ టుడే న్యూస్ కడప జిల్లా జమ్మలమడుగు నవంబర్ 22 జమ్మలమడుగు నియోజకవర్గంలోని ధర్మాపురం గ్రామం వద్ద ఉన్న శివుని ఆలయం ప్రాంగణంలో మూడు అడుగుల జాంబవంతుని విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. జాంబవంతుడు బ్రహ్మ...
LIVE : Forty Sixth Session of Andhra Pradesh Legislative Council – Day 08 on 21-11-2024
కార్తీక పౌర్ణమి వేడుకలు కల్లూరు లోని మాత మారెమ్మ దేవాలయంలో భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు, సాయంకాలం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో మాత మారెమ్మ దేవతకు పూజా కార్యక్రమాలు చేసి దీపాలు వెలిగించారు. మాతో మారెమ్మ...
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్న ఐ.సి.డి.ఎస్ జిల్లా అధికారి శారదను తక్షణమే సస్పెండ్ చేయాలని యస్సీ,యస్టీ, బిసి,మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు నందలి స్థానిక కలెక్టర్...
కర్నూలు కలెక్టరేట్ ఎదుట ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా. యురేనియం తవ్వకాలు నిలిపి వేయాలని కోరుతూ కర్నూలు జిల్లా కప్పట్రాల గ్రామాల ప్రజలు ఆందోళన. తవ్వకాలపై తక్షణమే స్పష్టమైన హామీని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న...
ఏపీ టుడే న్యూస్, కడప జిల్లా, జమ్మలమడుగు: నవంబర్01: దస్తగిరి స్వామి గార్వి షరీఫ్ పండుగ సందర్భంగా శుక్రవారం రాత్రి 7 గంటలకు పట్టణంలోని మిఠాయిగిరి వీధిలో ఉన్న పురాతన దస్తగిరి స్వామి దర్గాలో మిఠాయిగిరి...