ఏపీ టుడే న్యూస్, మహానంది, అక్టోబర్ 24: -బొలెరో వాహనాల్లో తరలిపోతున్న అటవీ సంపద… -మితిమీరిపోతున్న అక్రమార్కుల ఆగడాలు… -మైదానంగా మారుతున్న చలమ అడవి ప్రాంతం… -నిర్లక్ష్యం నీడన అటవీశాఖ అధికారులు.. నంద్యాల,చలమా రేంజ్ల పరిధిలలోని...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల జిల్లా టౌన్ రిపోర్టర్ (అక్టోబర్ 24) నంద్యాల పట్టణంలో గురువారం రాజారెడ్డి ఫంక్షన్ హాల్ నందు ఆశీర్వాద్ పై ప్స్ కంపెనీ వారి ప్లంబర్స్ మీటింగ్ దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది....
ఏపీ టుడే న్యూస్ కడప జిల్లా జమ్మలమడుగు అక్టోబర్ 24: కడప జిల్లా జమ్మలమడుగు కు చెందిన షేక్ షేక్షావలి ప్రపంచ మానవ హక్కుల అవగాహనా సంఘం (గ్రా) జమ్మలమడుగు డివిజనల్ చైర్మన్ గా నియమితులయ్యారు....
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో (అక్టోబర్ 24) రీ సర్వే జరిగిన గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కరించడం కోసమే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.. గురువారం గోనెగండ్ల మండలం...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో నగరంలో పలు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన ఆధార్ ప్రత్యేక క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ సూచించారు. గురువారం గౌలిగేరి 129వ సచివాలయంలో...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూలు, అక్టోబర్ 24: మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరంగా,నాణ్యతతో మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఉపాధ్యాయులను ఆదేశించారు.. గురువారం గోనెగండ్ల మండలం కుర్నూరు గ్రామంలో...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా వైద్య సిబ్బందిని ఆదేశించారు. కోడుమూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య...
ఏపీ టుడే న్యూస్ శ్రీశైలం… (అక్టోబర్ 24) నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు,పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు...
ఏపీ టుడే న్యూస్, మహానంది, అక్టోబర్ 24: మహానంది దేవస్థానానికి గోపవరం గ్రామానికి చెందిన విశ్రాంత లెక్చరర్ డి.రాజు శకుంతల దంపతులు సుమారు రెండు కోట్ల పైగా విలువ గల 2 ఎకరాల10 సెంట్ల పొలం,...