ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో నగరంలో పలు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన ఆధార్ ప్రత్యేక క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ సూచించారు. గురువారం గౌలిగేరి 129వ సచివాలయంలో...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూలు, అక్టోబర్ 24: మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరంగా,నాణ్యతతో మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఉపాధ్యాయులను ఆదేశించారు.. గురువారం గోనెగండ్ల మండలం కుర్నూరు గ్రామంలో...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా వైద్య సిబ్బందిని ఆదేశించారు. కోడుమూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య...
ఏపీ టుడే న్యూస్ శ్రీశైలం… (అక్టోబర్ 24) నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు,పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు...
ఏపీ టుడే న్యూస్, మహానంది, అక్టోబర్ 24: మహానంది దేవస్థానానికి గోపవరం గ్రామానికి చెందిన విశ్రాంత లెక్చరర్ డి.రాజు శకుంతల దంపతులు సుమారు రెండు కోట్ల పైగా విలువ గల 2 ఎకరాల10 సెంట్ల పొలం,...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో • 110 బైక్ సైలెన్సర్లు ధ్వంసం. • స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సైలెన్సర్ల ను సీజ్ చేసిన కర్నూలు పోలీసులు. • ట్రాఫిక్ సమస్యల పై దృష్టి సారిస్తాం....
ఏపీ టుడే శ్రీశైలం. (అక్టోబర్ 24) నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో నంవంబరు 2 నుంచి డిసెంబరు 1 వరకు కారీ కమాసోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. కార్తీకమాసోత్సవాలను పురస్కంచుకుని క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తు లు...
ఏపీ టుడే న్యూస్ రిపోర్టర్ పాణ్యం అక్టోబర్ 23: మండలంలోనిసుగాలి మెట్ట గ్రామంలో కస్తూరిభ గాంధీ బాలికల పాఠశాలలో శాంతిరాం జనరల్ హాస్పిటల్ వారిచే బుధవారం ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేశారు. పాఠశాలలోని 200ల...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో (అక్టోబర్ 23) సినీ హీరో ప్రభాస్ జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు ప్రభాస్ అభిమాన సంఘ నాయకులు వన్నె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలకు కర్నూలు జిల్లా...