ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూలు జిల్లా కల్లూరు మండలం పరిధిలో పందిపాడు ఇందిరమ్మ కాలనీ వెలసింది. ఈ కాలానికి పేరు కూడా లేకపోవడంతో పంది పాడు ఇందిరమ్మ కాలనీ అని పిలుస్తున్నారు.ఇక్కడ నివాసం...
ఏపీ టుడే న్యూస్, నంద్యాల జిల్లా రుద్రవరం. రైతులు సాగు చేసిన వరి పంటలో ఎలుకల నివారణకు తీసుకోవలసిన చర్యలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు వ్యవసాయ అధికారి శ్రీకృష్ణ తెలిపారు. బుధవారంమండలంలోని 16 రైతు...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్. నంద్యాల స్థానిక 8వ వార్డు ఉప్పరపేట నందు టిడిపి 8 వ వార్డు ఇంచార్జ్ ఉప్పరి సురేష్ కుమార్ , ఉప్పరి సుబ్రహ్మణ్యం (సుబ్రి) ఆహ్వానం మేరకు...
ఏపీ టుడే న్యూస్ :- ఉల్లి గుర్రప్ప రిపోర్టర్స్ – సిరివెళ్ళ- నంద్యాల జిల్లా – *శిరివెళ్ల :-* మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిశాల దేవస్థానంలో బుధవారం సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్. ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యూనుస్. చెరుకుపల్లి మండలం కనగాల గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ వలికుటుంబం పై దాడి చేసిన వారిని...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్. రైతులు వేసిన ప్రతి పంటను ఈ క్రాఫ్ బుకింగ్ చేస్తూ వివరాలను పొందుపరచాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం నంద్యాల మండలం...
ఏపీ టుడే న్యూస్, నంద్యాల జిల్లా రుద్రవరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తులు చేసుకోవడానికి మరో 2 రోజులు గడువు పెంచడం జరిగిందని ఎక్సైజ్ శాఖ సిఐ కృష్ణమూర్తి అన్నారు....
ఏపీ టుడే న్యూస్ :- ఉల్లి గుర్రప్ప రిపోర్టర్స్ – నంద్యాల జిల్లా సిరివెళ్ళ- మండలం ఈవో పీఆర్డిగా శ్రీనివాస శర్మ బాధ్యతలు చేపట్టారు. సిరివెళ్ళ మండలం ఈవో పి ఆర్ డి గా విధులు...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు....