ఏపీ టుడే న్యూస్, ఆంధ్రప్రదేశ్; మొత్తం రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలు, 12 స్మార్ట్ స్టోర్స్ అక్టోబర్ 9వ తేదీ వరకు మాత్రమే మద్యం దుకాణాలకు దరఖాస్తు స్వీకరణ ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం...
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్: మంత్రాలయంలోని స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గత 15 సంవత్సరాల నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆర్యవైశ్య కుల...
ఏపి టుడే న్యూస్,ఆలూరు: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులు నియోజకవర్గ పరిధిలోని ఆలూరు,దేవనకొండ మండలాలలోని గాలిమరల సబ్ స్టేషన్ లోని యంత్రాలను ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. అనంతరం అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పై...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అందించిన చెక్కులను ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ కు...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన పనుల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఎంపీడీవోలు, ఏపీఓలు,...
ఏపీ టుడే న్యూస్: నంద్యాల జిల్లా రుద్రవరం పంచాయతీరాజ్ శాఖ మండల ఏఈ గా కమాల్ సాహెబ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. రుద్రవరం మండల పీఆర్ ఏఈ గా విధులు నిర్వహిస్తున్న వెంకట రాముడు బండి...
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్: తుంగభద్రా నది తీరాన వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి సన్నిధానంలో నేడు మఠం పీఠాధిపతి హెచ్.హెచ్. శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ “ఘట...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. పుంగనూరు పట్టణంలోగత నాలుగు రోజుల క్రితం చిన్న పిల్లలతో పాటు ఇంటి బయట ఆడుకుంటున్న సమయం లో ఒక్కసారిగా కరెంట్ పోవటంతో అదృశ్యమైన చిన్నారి 6సం” అస్వియా...
ఏపీ టుడే న్యూస్, నంద్యాల జిల్లా రుద్రవరం: వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు రాణెమ్మ , పీఎం ఖాన్ అన్నారు. గురువారం70 వ వన్య ప్రాణి వారోత్సవాల సందర్భంగా డిప్యూటీ...