హైదరాబాద్; తల్లి మరణంతో దుఃఖంలో ఉన్న నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. రెండు రోజుల కిందట రామ్మోహన్ మాతృమూర్తి కమలమ్మ మరణించారు. సీఎం సలహాదారు వేం నరేందర్...
Hyderabad; రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను సక్రమంగా, మరింత సమర్థవంతంగా అమలు చేయడానికే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు (FDC) జారీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వన్ స్టేట్ – వన్ కార్డు...
ఏపీ టుడే న్యూస్, పత్తికొండ: గోనెగండ్ల మండలం ఒంటరిదిన్నె గ్రామానికి చెందిన దాసరి పద్మావతి అనే మహిళ ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒంటెడుదిన్నె గ్రామానికి చెందిన కూలీలతో ట్రాక్టర్ మిషన్...
ఏపీ టుడే న్యూస్ ఎమ్మిగనూరు ప్రతినిధి: ఎమ్మిగనూరు పట్టణంలోని రావూస్ డిగ్రీ కళాశాలలో సీఈఓ తిరుమలరెడ్డి అధ్యక్షతన జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో జైలులో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిన గాంధీ గారిని గుర్తు చేసుకుంటే ఈ రోజున గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినం గా యావత్ భారత దేశంలో...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో పారిశుద్ధ్య కార్మికులు చేసేటువంటి పనులు వెలకట్టలేనివని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అన్నారు. బుధవారం ఆదోని మున్సిపల్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్భంగా ఆదోని...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో; తలారి గంగమ్మ, కవిత కుటుంబాలకు అండగా నిలిచిన రాష్ర్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పుచ్చకాయలమడ గ్రామానికి చెందిన తలారి గంగమ్మ కుమారుడు అశోక్ కుమార్ కు ఎలక్ట్రికల్...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాలలో జరిగే పలు కార్యక్రమాల్లో హాజరుకానున్న ఎస్టి కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్. ఈనెల 4వ తేదీ శుక్రవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా...