ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం జరుగుతున్న ఆందోళనలో రాష్ట్ర ప్రజానీకం కార్మికులు ఉద్యోగులందరూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించీ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.గురువారం నంద్యాల పట్టణం...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్. సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ. జిల్లా నాయకుడు గాలి రవిరాజ్. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను నిర్మించి నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించి...
రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అభివృద్ధిలో భాగంగా నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం దశ తిరిగింది. ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ఎన్నో ఏళ్లుగా సబ్ రిజిస్టర్ కార్యాలయం...
ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గుర్రప్ప – నంద్యాల జిల్లా- సిరివెళ్ళ:- స్థానిక మండల పరిధిలోని- గురువారం నాడు- ఖాదర బాధరా గ్రామంలో వైద్యాధికారిని దివ్య మరియు డాక్టర్ .ముఖేష్ గారి సూచన మేరకు సిహెచ్ఓ...
హైదరాబాద్; తల్లి మరణంతో దుఃఖంలో ఉన్న నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. రెండు రోజుల కిందట రామ్మోహన్ మాతృమూర్తి కమలమ్మ మరణించారు. సీఎం సలహాదారు వేం నరేందర్...
Hyderabad; రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను సక్రమంగా, మరింత సమర్థవంతంగా అమలు చేయడానికే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు (FDC) జారీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వన్ స్టేట్ – వన్ కార్డు...
ఏపీ టుడే న్యూస్, పత్తికొండ: గోనెగండ్ల మండలం ఒంటరిదిన్నె గ్రామానికి చెందిన దాసరి పద్మావతి అనే మహిళ ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒంటెడుదిన్నె గ్రామానికి చెందిన కూలీలతో ట్రాక్టర్ మిషన్...
ఏపీ టుడే న్యూస్ ఎమ్మిగనూరు ప్రతినిధి: ఎమ్మిగనూరు పట్టణంలోని రావూస్ డిగ్రీ కళాశాలలో సీఈఓ తిరుమలరెడ్డి అధ్యక్షతన జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో జైలులో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిన గాంధీ గారిని గుర్తు చేసుకుంటే ఈ రోజున గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినం గా యావత్ భారత దేశంలో...