నంద్యాల జిల్లా రుద్రవరం. ఏపీ టుడే న్యూస్: మండలంలోని పేరూరు గ్రామంలో వెలసిన ఈశ్వర స్వామి ,రామస్వామి ఆంజనేయ స్వామి, దేవాలయ భూముల కౌలు వేలం పాటలో రూ 1.16 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాల స్థానిక ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే సందర్భంగా ప్రిన్సిపల్ కరిముల్లా ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ఉద్యోగులకు,ప్రజలకు అందుబాటులో లేని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ మరియు సాధికార శాఖ అధికారి కార్యాలయం. నంద్యాల పట్టణంలోని స్థానిక జిల్లా గిరిజన సంక్షేమ శాఖ సాధికార...
సయ్యద్.ఇక్బాల్ హుస్సేన్. ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ధన్యవాదములు తెలిపిన నూతన సభ్యులు . పాణ్యం చిట్టిబోయిన శ్రీనివాస యాదవ్ నూనెపల్లె పెరుమాళ్ళ విజయకుమార్ పాములపాడు...
సయ్యద్.ఇక్బాల్ హుస్సేన్. ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ఈనెల 17 నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకొని విజయవంతం చేయాలని జిల్లా...
సయ్యద్.ఇక్బాల్ హుస్సేన్. ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. విద్యా భారతి ఆధ్వర్యం లో దేశ వ్యాప్తం గా 23 వేల పాఠశాలలు నిర్వహించబడుచున్నవి. శ్రీ సరస్వతీ విద్యా పీఠం – అనంతపురం సమితి...
నంద్యాల జిల్లా సిరివెళ్ల.మండలం- ఏపీ టుడే న్యూస్- ఉల్లి గుర్రప్ప- సిరివెళ్ళ :- విజయవాడ వరద ప్రభావంతో త్రివంగ నష్టం పోయి కష్టాల్లో ఉన్న బాధితులకు. సహాయ సహకారాలు అందించడమే దెయ్యమని టిడిపి నాయకులు. మాజీ...
చిత్తూరు జిల్లా కుప్పం…. కుప్పం పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం పాలైనట్టు పట్టణ సీఐ జిటి నాయుడు మీడియా ప్రకటన ద్వారా తెలిపారు. వాటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తి...
కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రకృతి విపత్తువల్ల ఆకాలవర్షాలకి విజయవాడలో సంభవించిన వరద విపత్తుకు ఇబ్బందులు పడుతోన్న వరద బాధితుల సహాయార్థం ప్రొద్దుటూరులోని ది ప్రొద్దుటూరు పాత ఆటోనగర్ అసోసియేషన్ మరియు మజిదే బిలాల్ వారు ఈరోజు...