ఆంధ్రప్రదేశ్ రేపు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.. వారంతా ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. కానీ.. ఎలాంటి ప్రకటన రాలేదు....
కడప జిల్లా జమ్మలమడుగు జమ్మలమడుగు మండలం గండికోట కొట్టాలపల్లి గ్రామంలో పన్నెండు సంవత్సరాలుగా కొండ,గుట్టలను చదును చేసుకుని తయారు చేసుకుని తమ సాగులో వున్న భూమిని ఆక్రమించి రోటికాడి పెద్దయ్య,రోటీకాడి చలపతి దౌర్జన్యం చేస్తున్నారు అని...
తిరుపతి పులికాట్ ఎకో సెన్సిటివ్ పరిధిలో రోడ్ కనెక్టివిటీ మెరుగుపరచాలి* తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టరు ఎస్. వెంకటేశ్వర్లు కమిటీ చైర్మన్ హోదాలో పులికాట్ ఎకో సెన్సిటివ్ జోన్ కమిటీ సమావేశం జరిగింది....
కడప జిల్లా జమ్మలమడుగు ఉత్తమ ఉపాధ్యాయునిగా మైలవరం మండలం వేపరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు ఓ నాగేంద్ర కుమార్ ఎంపికై గురువారం కలెక్టర్ లోతేటి శివశంకర్ మరియు ఉపాధ్యాయ, పట్టా...
కడపజిల్లా జమ్మలమడుగు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్నీ పురస్కరించుకొని గురుపూజోత్సవం సందర్భంగా జమ్మలమడుగు వాసి, పెద్దముడియం మండలం డి.కల్వటాలలో ఉపాద్యాయులు గా విధులు నిర్వహిస్తోన్న వద్దీ మాధవ కు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును ఈరోజు కడప...
Hyderabad: వరద బాధితుల సహాయార్థం ప్రఖ్యాత ఏఐజీ హాస్పిటల్స్ (AIG Hospitals) యాజమాన్యం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం ఇచ్చారు. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు...
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్: తుంగభద్ర నది తీరాన వెలసిన ప్రసిద్ధి పుణ్య క్షేత్రం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ శుభుదేంద్ర తీర్థ స్వామీజీ 12వ చాతుర్మాస్య దీక్ష...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించండి. ఆసుపత్రికి అవసరమైన పరికరాలను ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు...
Hyderabad: వరద బాధితులను ఆదుకోవడంలో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) ఉద్యోగులు తమ ఉదారతను చాటుకున్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా ‘తెలంగాణ ఎస్బీఐ ఉద్యోగులు’ తమ ఒక రోజు వేతనం రూ.5 కోట్లు...