ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూలు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ జి, నాగేశ్వరయ్య జిఎన్ఆర్ హాస్పిటల్ చైర్మన్ కర్నూల్ గాయత్రి ఎస్టేట్లోని జిఎన్ఆర్ హాస్పిటల్ లో ఈరోజు విలేకరుల సమావేశంలో...
హైదరాబాదు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఐబీఎం (IBM) వైస్ ప్రెసిడెంట్ (ఎమర్జింగ్ టెక్ అడ్వకెసీ) డానియెలా కాంబ్ (Daniela Combe) మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ హెఐసీసీ వేదికగా జరుగుతోన్న...
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్: గురుపూజోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంత్రాలయం లోని స్థానిక ఎంఈఓ ఆఫీస్ (ఎం ఆర్ సి) మంత్రాలయం నందు MEO-2 రాగన్న కు, సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటోకు ఎం ఆర్...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో పద్మశాలి లకు వెంటనే నష్ట పరిహారం అందించాలి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూగత మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ అంతట కూడా...
ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో వరద సాయం కింద 1455 చేనేత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ* *ఒక్కోక్క కుటుంబానికి 50 కేజీల బియ్యం, ఐదు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ* *దింపుడుకళ్లెంలో సరుకులు...
వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం చింతకుంట గ్రామంలో వ్యవసాయ భూమి బుధవారం సుమారు 6 అడుగుల లోతు కుంగిపోయింది. పెద్ద బావిలా వృత్తాకా రంలో సాగు భూమి కుంగిపోవడంతో రైతు మాను కొండు శివ ఆందోళన...
ఏపీ టుడే న్యూస్ , కర్నూలు బ్యూరో చెరువు కాదండి ప్రధాన రోడ్డుపై గుంతలు చెరువుని తలపిస్తున్నాయి.ప్రధాన రోడ్డుపై ప్రయాణికులకు నడవాలంటే కష్టంగా మారింది.రోడ్డు పక్కన ఉన్న కుటుంబాలు భోజనం చేయాలన్న భయంగా మారింది.దోమలు,దుర్వాసన తో...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాలలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి . ఊరు వాడ పల్లె అంతా ఏకమై గజ మాలలతో...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. వినాయక నిమజ్జోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోండి. వినాయక నిమజ్జన మహోత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎ....