ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని శ్రీకృష్ణ ఎరువులు మరియు పురుగుమందుల దుకాణంను మండల వ్యవసాయ అధికారి బి నాగేశ్వరరెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగినది. ఈ...
కర్నూలు : గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరి నష్టపోయిన ప్రజలను, పంట పొలాలు మునిగిపోయి బాధపడుతున్న,నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో విజయవాడ నగరం వరదమయంగా మారడంతో సహాయక చర్యల నిమిత్తం అక్కడికి వెళ్ళిన కర్నూలు నగరపాలక సంస్థ ప్రత్యేక బృందం సభ్యులు తొలిరోజు విధుల్లో నిమగ్నమయ్యారు. ఎస్ఈ వేణుగోపాల్, ఎంఈలు...
కడప జిల్లా జమ్మలమడుగు: సెప్టెంబర్04: జమ్మలమడుగు పట్టణంలోని పెన్నానది ఒడ్డున కొలువై గత 237 సంవత్సరాల నుంచి భక్తి తో కొలిచిన భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం గా విరాజిల్లుతున్న హజరత్ సయ్యద్...
AndhraPradesh Sep 04, 2024, భారీ వర్షాల దృష్ట్యా ఏపీ, తెలంగాణలోని యూజర్లకు అదనంగా 4 రోజులు కాల్స్, డేటా అందించనున్న ఎయిర్టెల్ భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని యూజర్లకు టెలికాం...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ప్రధానమంత్రి సూర్య యోజన పథకం కింద గృహ వినియోగ దారులకు సబ్సిడీతో సోలార్ రూఫ్ టాప్ ల ఏర్పాటు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద గృహ...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందించాలని నగరపాలక సంస్థ కార్యాలయ మేనేజర్ ఎన్.చిన్నరాముడు సూచించారు. బుధవారం 125, 126, 130వ సచివాలయాలను మేనేజర్ ఆకస్మిక తనిఖీ చేశారు....
ఏపీ టుడే న్యూస్, బ్యూరో కర్నూల్ సిటి • నగరపాలక కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ • తాగునీటి సరఫరా కలుషితం కాకుండా పర్యవేక్షణ నగరంలో పరిశుభ్రత, పారిశుద్ధ్య పనులు వేగవంతం చేసినట్లు నగరపాలక కమిషనర్ పి.వి....
హైదరాబాద్: పారిస్ వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్-2024లో మన దేశానికి మరో పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 రేసులో...