వైఎస్సార్ జిల్లా. ఇడుపులపాయ *ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమం.* *ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు* *దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డికి ఆయన తనయుడు, మాజీ...
ఏపీ టుడే న్యూస్ , బ్యూరో కర్నూల్ సిటి వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి టి.జి భరత్ కర్నూలు జిల్లాలోని సుంకేసుల డ్యాం వద్ద తెలంగాణ వైపు మట్టి కరకట్ట కుంగిన ఘటనపై ప్రజలు...
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా, వరదల వల్ల చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా ప్రజానీకానికి అత్యవసర సేవలు అందించడంలో అహర్నిశలు శ్రమిస్తోన్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు....
హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు , జూపల్లి...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ తమ గమ్యాలను సురక్షితంగా చేరు కోవాలని ఎం.పి బస్తిపాటి నాగరాజు పిలుపునిచ్చారు. గుడ్ మార్నింగ్ ఇండియా ధర్మసంస్థాన్ మార్గదర్శన ఆత్మ...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ ఈనెల 7న జరగనున్న వినాయక చతుర్థి దృష్టిలో ఉంచుకొని మండపాల నిర్వాహకులు విధిగా మట్టి వినాయకులనే ఏర్పాటు చేసుకోవాలని కర్నూలు పార్ల మెంటు సభ్యులు భక్తిపాటి నాగరాజు...
కడప జిల్లా కడప, సెప్టెంబర్ 01 : ఈ సోమవారం (సెప్టెంబర్ 2వ తేది) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో...
చిత్తూరు జిల్లా కుప్పం : రిపోర్టర్:శంకర్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కృష్ణార్జునులా కలిసి ముందుకు వెళ్తున్నారని,వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలిగించకూడదని...