పోలవరం వద్ద గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రాజెక్ట్ స్పిల్ వే ఎగువన 33.50 మీటర్లుగా నీటిమట్టం నమోదైంది. స్పిల్వే ద్వారా 11,87,497 క్యూసెక్కుల వరద జలాలు దిగువకు ప్రవహిస్తున్నాయి....
రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి రేవులో కాగితం కృష్ట అనే వ్యక్తి పీతలు కొని ఇంటికి తీసుకెళ్లాడు. ఒక పీతపై నరసింహ స్వామి...
రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం బండారు సత్యానంద రావు ఆదేశాల మేరకు వారి తనయుడు యువ నాయకులు బండారు సంజీవ్ ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామాన్ని...
రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుచున్న నేపథ్యంలో అన్నదాతల సమస్యలపై కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గళంమెత్తారు. కొత్తపేట నియోజకవర్గం సెంట్రల్ డెల్టాలో...
రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఏడాది బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి రూ. 15,000 కోట్లు, ఏపీ జీవనాడి...
రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం రావులపాలెం సీజనల్ వ్యాధులపై డాక్టర్ రౌతు ఈశ్వరరావు ప్రజలకు సదస్సు నిర్వహించారు. రావులపాలెం చెందిన రౌతు కాశి చారిటబుల్...
రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం గత ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించక సేవలు నిలిచిపోవడంతో పలువురు అవస్థలు పడ్డారు సీఎంఆర్ఫ్ ముఖ్యమంత్రి సహాయనిధి పునరుద్ధరించాలి....
వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీకి ప్రాంగణం చేరువకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి. వైయస్ జగన్తో సహా, మెడలో నల్ల కండువాలు ధరించిన వైయస్సార్పీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ‘సేవ్ డెమొక్రసీ’...
తూర్పుగోదావరి జిల్లా… ధవళేశ్వరం సర్ అర్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఉదయం 7 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను జల వనరుల శాఖ అధికారులు జారీ చేశారు. సోమవారం ఉదయం...